21.వాస్కోడి గామా ఏ దేశస్తుడు ?
Ans:పోర్చుగల్
22.భారత పౌర విమానయాన పితామహుడిగా పేరు పొందిన వారెవరు ?
Ans:జె. ఆర్. డి. టాటా
23.నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) ఎప్పుడు స్థాపించబడింది ?
Ans:1950
24.పల్లవులు ఎక్కడ నుండి పరిపాలించారు ?
Ans:కాంచీపురం
25.శ్రీకృష్ణ దేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కొనసాగించాడు ?
Ans:పోర్చుగ్రీసు
26.భారత శాస్త్రీయ నృత్యానికి విదేశాల్లో ప్రాచుర్యం కల్పించిన వారెవరు ?
Ans:యామినీ కృష్ణమూర్తి
27.టిప్పు సుల్తాన్ దేనిని పరిపాలించాడు ?
Ans:మైసూర్
28.బ్రిటీష్ పార్లమెంటుకు ఎంపిక చేయబడ్డ మొట్టమొదటి భారతీయుడు ఎవరు ?
Ans:దాదాభాయి నౌరోజీ
29.చోళ వంశాన్ని స్థాపించిన వారెవరు ?
Ans:విజయాలయ
30.ఇస్లాంని భారతదేశానికి మొదటిసారిగా తీసుకొచ్చిన వారెవరు ?
Ans:అరబ్బులు
31.యూరోప్ 'మదర్-ఇన్-లా' దేశం
Ans:డెన్మార్క్
32.న్యూక్లియర్ భద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం
Ans:ఆస్ట్రేలియా
33.కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్
Ans:మిచిగన్
34.వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?
Ans:ఉత్తర అండమాన్
35.ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరము ఉంది?
Ans:ఆంద్రప్రదేశ్
36.ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?
Ans:స్వామి దయానంద సరస్వతి
37.కార్డమామ్ (ఏలక్కాయల) పర్వతము ఎక్కడ ఉన్నాయి?
Ans:కంబోడియా
38.భూమి గుండ్రముగా ఉన్నట్లు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి
Ans:ఆర్యభట్ట
39.మొదటి ఐ.ఎ.ఎస్. మహిళ
Ans:అన్నా జార్జి మల్హోత్రా
40.సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి
Ans:ఎం. ఫాతిమాబీవి